జనసేన పార్టీ నుండి ఎన్నికల్లో పాల్గొననున్న లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. నిన్న(బుధవారం) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో మరోసారి చర్చించిన తర్వాత అర్ధరాత్రి 32 మంది పేర్లను అసెంబ్లీకి, నలుగురి పేర్లను లోక్సభకు ఖరారు చేశారు.
పార్లమెంటు అభ్యర్థులు…
- అమలాపురం- డి.ఎం.ఆర్ శేఖర్
 - రాజమండ్రి-ఆకుల సత్యనారాయణ
 - విశాఖపట్నం-గేదెల శ్రీనుబాబు
 - అనకాపల్లి- చింతల పార్ధసారధి
 
శాసనసభ అభ్యర్ధులు…
- యలమంచిలి-సుందరపు విజయ్కుమార్
 - పాయకరావుపేట-నక్కా రాజబాబు
 - పాడేరు-పసుపులేటి బాలరాజు
 - రాజాం -ముచ్చా శ్రీనివాసరావు
 
5.శ్రీకాకుళం- కోరాడ సర్వేశ్వరరావు
- పలాస -కోత పూర్ణచంద్రరావు
 - ఎచ్చెర్ల -బాడన వెంకట జనార్ధన్(జనా)
 - నెల్లిమర్ల-లోకం నాగమాధవి
 - తుని :రాజా అశోక్బాబు
 - రాజమండ్రి సిటీ-కందుల దుర్గేష్
 - రాజోలు-రాపాక వరప్రసాద్
 - పి.గన్నవరం-పాముల రాజేశ్వరి
 - కాకినాడ సిటీ-ముత్తా శశిధర్
 - అనపర్తి -రేలంగి నాగేశ్వరరావు
 - ముమ్మిడివరం-:పితాని బాలకృష్ణ
 - మండపేట -వేగుళ్ల లీలాకృష్ణ
 - తాడేపల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాస్
 - ఉంగుటూరు -నవుడు వెంకటరమణ
 - ఏలూరు-రెడ్డి అప్పలనాయుడు
 - తెనాలి-నాదెండ్ల మనోహర్
 - గుంటూరు వెస్ట్- తోట చంద్రశేఖర్
 - పత్తిపాడు -రావెల కిషోర్బాబు
 - వేమూరు -ఎ.భరత్ భూషణ్
 - నరసరావుపేట -సయ్యద్ జిలానీ
 - కావలి-పసుపులేటి సుధాకర్
 - నెల్లూరు రూరల్ -చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
 - ఆదోని -మల్లిఖార్జునరావు(మల్లప్ప)
 - ధర్మవరం -మధుసూదన్రెడ్డి
 
29.రాజంపేట – పత్తిపాటి కుసుమకుమారి
- రైల్వే కోడూరు-బోనాసి వెంకటసుబ్బయ్య
 - పుంగనూరు- బోడే రామచంద్ర యాదవ్
 - మచిలీపట్నం-బండి రామకృష్ణ
 
