జనసేన పార్టీ నుండి ఎన్నికల్లో పాల్గొననున్న లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. నిన్న(బుధవారం) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో మరోసారి చర్చించిన తర్వాత అర్ధరాత్రి 32 మంది పేర్లను అసెంబ్లీకి, నలుగురి పేర్లను లోక్సభకు ఖరారు చేశారు.
పార్లమెంటు అభ్యర్థులు…
- అమలాపురం- డి.ఎం.ఆర్ శేఖర్
- రాజమండ్రి-ఆకుల సత్యనారాయణ
- విశాఖపట్నం-గేదెల శ్రీనుబాబు
- అనకాపల్లి- చింతల పార్ధసారధి
శాసనసభ అభ్యర్ధులు…
- యలమంచిలి-సుందరపు విజయ్కుమార్
- పాయకరావుపేట-నక్కా రాజబాబు
- పాడేరు-పసుపులేటి బాలరాజు
- రాజాం -ముచ్చా శ్రీనివాసరావు
5.శ్రీకాకుళం- కోరాడ సర్వేశ్వరరావు
- పలాస -కోత పూర్ణచంద్రరావు
- ఎచ్చెర్ల -బాడన వెంకట జనార్ధన్(జనా)
- నెల్లిమర్ల-లోకం నాగమాధవి
- తుని :రాజా అశోక్బాబు
- రాజమండ్రి సిటీ-కందుల దుర్గేష్
- రాజోలు-రాపాక వరప్రసాద్
- పి.గన్నవరం-పాముల రాజేశ్వరి
- కాకినాడ సిటీ-ముత్తా శశిధర్
- అనపర్తి -రేలంగి నాగేశ్వరరావు
- ముమ్మిడివరం-:పితాని బాలకృష్ణ
- మండపేట -వేగుళ్ల లీలాకృష్ణ
- తాడేపల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాస్
- ఉంగుటూరు -నవుడు వెంకటరమణ
- ఏలూరు-రెడ్డి అప్పలనాయుడు
- తెనాలి-నాదెండ్ల మనోహర్
- గుంటూరు వెస్ట్- తోట చంద్రశేఖర్
- పత్తిపాడు -రావెల కిషోర్బాబు
- వేమూరు -ఎ.భరత్ భూషణ్
- నరసరావుపేట -సయ్యద్ జిలానీ
- కావలి-పసుపులేటి సుధాకర్
- నెల్లూరు రూరల్ -చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
- ఆదోని -మల్లిఖార్జునరావు(మల్లప్ప)
- ధర్మవరం -మధుసూదన్రెడ్డి
29.రాజంపేట – పత్తిపాటి కుసుమకుమారి
- రైల్వే కోడూరు-బోనాసి వెంకటసుబ్బయ్య
- పుంగనూరు- బోడే రామచంద్ర యాదవ్
- మచిలీపట్నం-బండి రామకృష్ణ