ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏపీలో ఈవీఎంలు పనిచేయ చేయలేదని. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించాలని అన్నారు. రానున్నఆరు విడతల ఎన్నికలను అందరూ బహిష్కరించాలన్నారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలన్నారు. ఎన్నికలు బహిష్కరిస్తే బిజెపి ఎన్నిక చెల్లదని చెప్పారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ నేతలు తనకు ఇచ్చిన హామీలు విస్మరించారని అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వార ఎన్నికలు జరపాలని పార్టీలన్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అన్నారు కేఏ పాల్.
కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన కేఏ పాల్
- ఆంధ్రప్రదేశ్
- April 15, 2019
లేటెస్ట్
- RCB vs CSK: ప్లేఆఫ్స్కు బెంగళూరు.. చెన్నై ఇంటికి
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!