కరీంనగర్

జగిత్యాలలో డబుల్​ ఇండ్ల నిర్మాణం చారిత్రాత్మకం : సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు : డబుల్​ ఇండ్లు జగిత్యాల పట్టణానికి చారిత్రాత్మకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్ల

Read More

15 రోజులుగా కేసీఆర్ కనిపించట్లేదు, కేటీఆర్ మీదే అనుమానం: బండి సంజయ్

వెంటనే కేసీఆర్​ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలని కామెంట్ కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే అవకాశముందని బీజేపీ జాతీయ

Read More

26 ఏండ్లు ఎస్పీగా పనిచేసిన.. నాతో తలగోక్కోవద్దు..

దశాబ్దాల కాలం పాటు ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆరు గ్యారెంటీల పేరుత

Read More

వినూత్నంగా మిడ్ డే మీల్స్ కార్మికుల నిరసన

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో మిడ్ డే మీల్స్ కార్మికురాలు వినూత్నంగా నిరసన తెలిపారు. పూనకం వచ్చి ఎల్లమ్మ తల్లి రూపంలో దేవుడు వచ్చినట్లు ఓ కార్మిక

Read More

ఈటెల తిరుగుబాటుతో కేటీఆర్ సీఎం కాలేదు అక్కడ మోడీ..ఇక్కడ కేడీ ఇద్దరు ఒకటే

మోడీ, కేడీ (కేసీఆర్) ఇద్దరు ఒకటే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ గెలవొద్దు అని బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయని మండి

Read More

రామగుండం నుంచి ఇండిపెండెంట్​గా పోటీ చేస్తా : కందుల సంధ్యారాణి

పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్యే చందర్​ నా కాళ్లు పట్టుకున్నడు: సంధ్యారాణి ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కంటతడి గోదావరిఖని, వెలుగు : రామగు

Read More

మోదీని చూస్తే కేసీఆర్ గజగజ వణుకుతున్నారు: బండి సంజయ్

సీఎం కేసీఆర్  కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో..ఆయన కుటుంబ ఆస్తులపై ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నిజ స్వరూపాన

Read More

మెట్ పల్లిలో మోదీ, అర్వింద్​ చిత్రపటానికి క్షీరాభిషేకం

మెట్ పల్లి, వెలుగు: నిజామాబాద్‌కు పసుపు బోర్డు ప్రకటించిన పీఎం నరేంద్ర మోదీ, అందుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్​చిత్రపటానికి మెట్‌పల్ల

Read More

మానకొండూరు కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం: కె.సత్యనారాయణ

గన్నేరువరం, వెలుగు: మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం గన్నేరువరం మండలం జంగపల్లి

Read More

ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటించాలి: జీవన్ రెడ్డి

 కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లకు 5 శాతం ఐఆర్ ప్రకటించడం అన్యాయమని, కనీసం 20 శాతం ప్రకటించాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ప్రభుత

Read More

కుందనపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి శాంక్షన్‌‌‌‌‌‌‌‌: అనుమాస శ్రీనివాస్​

గోదావరిఖని, వెలుగు:  రామగుండం రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని కుందనపల్లి 49వ గేట్‌‌‌‌

Read More

మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  ఒకసారి తప్పు చేస్తే 50 ఏళ్లు

Read More

ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌ జాతికి అంకితం.. రామగుండంలో తిలకించిన ప్రముఖులు

గోదావరిఖని/ జ్యోతినగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా నిర్మించిన ఎన్టీపీసీ తెలంగాణ 800 మెగావాట్

Read More