మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరైన కేసీఆర్

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరైన కేసీఆర్

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడు డా.పూజిత్ రెడ్డి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు కేసీఆర్. వివాహ కార్యక్రమానికి   స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, కేకే, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలువురు నేేతలు హాజరయ్యారు.