హైదరాబాద్ : సీఎం కేసీఆర్తో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మంత్రులు ప్రగతి భవన్లో కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరైన కేరళ సీఎం పినరయిని ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరిగే సీపీఎం సమావేశాలకు కేరళ సీఎం విజయన్ తో పాటు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ సహా మరికొందరు నేతలు హాజరయ్యారు.
సీఎం కేసీఆర్తో కేరళ ముఖ్యమంత్రి భేటీ
- హైదరాబాద్
- January 8, 2022
లేటెస్ట్
- ముంబైలో ధనుష్, నాగార్జునల కుబేర సినిమా
- మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్
- గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి
- ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
- 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
- కోల్కతాతో మ్యాచ్కూ ధవన్ దూరం
- తెలంగాణకు 29న నడ్డా.. 30న మోదీ
- ఉప్పల్లో కోహ్లీ మేనియా
- ఇంటర్ ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా .. జిల్లా టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా