ఖమ్మం
భద్రాద్రి జిల్లాలో వేలాది ఎకరాల్లో ఎండిపోతున్న మిర్చి పంట
రూ.లక్షల్లో నష్టం వస్తుందని వాపోతున్న రైతులు వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన భద్రాచలం/చండ్రుగొండ: గోదావరి పరివాహక ప్రాంతంతో
Read Moreనాగులవంచ డీసీసీబీలో నెదర్లాండ్ బృందం
ఖమ్మం టౌన్, వెలుగు: సప్లై ఎక్కువగా ఉండి, డిమాండ్ తక్కువగా ఉన్న పంట ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మేందుకు రైతులకు ఓ వేదిక ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో కరీ
Read Moreఇండ్ల కోసం భద్రాచలం వరద బాధితుల నిరసన
ఈ ఏడాది వచ్చిన వరదలతో రోడ్డునపడ్డ 18 వేల కుటుంబాలు మెట్ట ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న సీఎం కేసీఆర్ 5 నెలలైనా కనీసం
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఖమ్మంలో బీజేపీ శ్రేణులు గురువారం సంబురాలు చేశారు. పార్టీ ఆఫీసు ఎదుట
Read Moreకొత్తగూడెంలో నర్సింగ్ కాలేజీలకు అడ్మిషన్లు షురూ
కొత్తగూడెంలో నర్సింగ్ కాలేజీలకు అడ్మిషన్లు షురూ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ల ద్వారా 60సీట్ల భర్తీకి పర్మిషన్ బస్టాండ్ సెంటర్లో ఓ బిల్డి
Read Moreరాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసులు నిరూపణ కాకముందే సీఎం కేసీఆర్ కుటుంబాన
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
ఖమ్మం టౌన్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల ఇండ్ల సమస్యను సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష
Read Moreఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జనవరి 3 వరకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్
జనవరి 3 వరకు ఫిజికల్ టెస్టులు అడ్మిట్ కార్డు ఉన్న వారికే ఎంట్రీ హాజరుకానున్న 24,733 మంది అభ్యర్థులు లేటెస్ట్ టెక్నాలజీతో మర
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డ్స్ 60వ రైజింగ్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా.వినీత్ హాజరై
Read Moreభద్రాద్రి జిల్లా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు
భద్రాచలం, వెలుగు: తలాపునే గోదావరి, ఉపనదులు, వాగులు, వంకలు ఉన్నప్పటికీ జిల్లా రైతులకు యాసంగి సాగులో కష్టాలు తప్పడం లేదు. ఇరిగేషన్ లెక్కల్లో ఏళ్ల తరబడి
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ నిర్వహించారు. ముత్యాలు పొదిగిన వస్త్రాలను సీతారాముల మూలవరులు, ఉత్సవమూర్తులు, లక్ష్మీతా
Read Moreఅటవీ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలపై దృష్టి పెట్టని ఆఫీసర్లు
భద్రాచలం,వెలుగు: గిరిజన సహకార సంస్థ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన బజార్ల ద్వారా నిత్యావసర సరుకులు, అటవీ ఉత్పత్తులు అందించ
Read Moreధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల
Read More












