టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సౌత్ ఆఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కు వైఎస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.ఈ విషయాన్ని బీసీసీ వర్గాలు కన్ఫాం చేశాయి. మొదట అజింక్య రహానె స్థానంలో వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. అయితే..ప్రక్టీస్ సెషన్లో గాయపడిన రోహిత్ దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో రాహుల్ కి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టెస్టులు ఆడాల్సి ఉంది.