కెప్టెన్ గా రాహుల్, బుమ్రా వైస్ కెప్టెన్

కెప్టెన్ గా రాహుల్, బుమ్రా వైస్ కెప్టెన్

సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా బీసీసీఐ సెలక్ట్ చేసింది. గాయంతో బాధపడుతున్న రోహిత్ కు మరిన్ని రోజులు రెస్ట్ ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం వన్డే టీమ్ ను అనౌన్స్ చేసింది. కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా(వైస్ కెప్టెన్) శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్(WK),ఇషాన్ కిషన్(WK),చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్,భువనేశ్వర్ కుమార్,దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ లను బీసీసీఐ సెలక్ట్ చేసింది. 

వన్డే షెడ్యూలిదే..

ఫస్ట్ వన్డే- జనవరి -19న పార్ల్
సెకండ్ వన్డే-జనవరి-21న పార్ల్
మూడో వన్డో-జనవరి -23న కేప్ టౌన్