
లేటెస్ట్
సింగరేణిలో కొత్త గనులు తీసుకురావాలి: ప్రభుత్వానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి
మంచిర్యాల జిల్లా: సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వి
Read Moreఆగ్రో రైతు సేవ కేంద్రాల్లోనే విత్తనాలు కొనాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించా
Read Moreమునుగోడును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, వెలుగు : విద్యుత్ పనుల అభివృద్ధి కోసం రూ.34 కోట్లు మంజూరు చేసి మునుగోడును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె
Read Moreఇంటర్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఇంటర్అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. అడ్మిషన్ల పక్రియపై మంగళవారం స
Read Moreధాన్యం సేకరణలో జాప్యం వద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
ఆర్మూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవ
Read Moreఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయండి : ఎమ్మెల్యే సదుర్శన్రెడ్డి
బోధన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని ఏరాజ్పల్లి, అమ్దాపూర్ &n
Read Moreమద్నూర్లో వైభవంగా లక్ష్మీనారాయణ రథోత్సవం
పిట్లం, వెలుగు : మద్నూర్లో జరుగుతున్న లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవాలు వైభవంగా సాగాయి. మంగళవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని పూజలు చేశారు.
Read Moreచొప్పదండిలో చెన్నూర్ ఎమ్మెల్యే పర్యటన
చొప్పదండి, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం చొప్పదండి మండలంలో పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు చేరుకున్న వివేక
Read Moreనరసాపురంలో నాలుగెకరాల్లో మొక్కజొన్న దగ్ధం
గుండాల, వెలుగు : నాలుగు ఎకరాల్లోని మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని రోల్లగడ్డ జీపీ నరసాపురంలో మంగళవారం జరిగింది. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వి
Read Moreపాక్ నిజంగానే భారత రఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసిందా..? నోరు విప్పిన భారత్..
ప్రస్తుతం పాక్-భారత్ మధ్య శాంతియుత వాతావరణం దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే గతవారం రెండు దేశాల మధ్య పరిస్థితులు యుద్ధం దాకా వెళ్లిన సందర్భంలో రెండ
Read Moreప్రతీ వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్ : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్ష ఖమ్మం టౌన్, వెలుగు : ఇందిరా మహిళా డెయిరీ కింద జూలై 15 తర్వాత ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్లు గ్
Read Moreవాగునుతి గ్రామంలో రామాలయానికి రూ.50 వేల విరాళం
ములుగు, వెలుగు: ములుగు మండలం వాగునుతి గ్రామంలోని రామాలయం, హనుమాన్ టెంపుల్ కి ఏ టూ జెడ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ పాషా మంగళవారం రూ.50వేల విరాళం అంది
Read Moreమన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్న చైనా: ఓవరాక్షన్ వద్దంటూ మోదీ సర్కార్ వార్నింగ్
ఎంత దారుణం.. ఎంత దుర్మార్గం.. ఎంత కండకావరం చైనాకు.. మన దేశంలో.. మన దేశంలోని రాష్ట్రం అయిన అరుచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్నది చ
Read More