
లేటెస్ట్
జానంపేట సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ
అడ్డాకుల, వెలుగు: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ట్రాన్స్ఫార్మర్లను రైతులు వినియోగించుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల
Read Moreసేంద్రియ ఎరువులతో భూమికి సారం : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా భావి తరాలకు భూమిని కాపాడిన వారవుతారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం నాగవరం రైతు వేదిక
Read MoreUS Trade Deal: ట్రంపుతో వాణిజ్య ఒప్పందానికి భారత్ చర్చలు.. ట్రంప్ సిగ్నల్ ఇదే..
India-Us Tade Deal: గతవారం నుంచి అమెరికా అధ్యక్షుడు వరుసగా ప్రపంచ దేశాలతో ఒకదాని తర్వాత మరొకటి ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇంకుడు గుంతల నిర్మాణంలో ముందంజ : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
దేశంలోనే జిల్లా మొదటి స్థానానికి చేరువలో ఉంది భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంకుడు గుంతల నిర్మాణంలో దేశంలోనే మొదటి స్థానానికి చేరువులో భద్రాద్
Read Moreమిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలి : ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ(కొండమల్లేపల్లి, డిండి), వెలుగు : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడ్చేసుకోవాలని ఎమ్మెల్యే బాలూనాయక్ సూచించార
Read Moreమే 18న గోదావరిఖనిలో మెగా జాబ్మేళాను వినియోగించుకోండి : డి.లలిత్కుమార్
గోదావరిఖని, వెలుగు: ఈ నెల 18న గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని ఆర్జీ 1
Read Moreజమ్మికుంట హాస్పిటల్లో ‘ఊయల’ ప్రారంభం
జమ్మికుంట, వెలుగు: పుట్టిన శిశువులను వద్దనుకునే తల్లిదండ్రులు.. హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన ఊయల సెంటర్లో అందజేయాలని కరీంనగర్&zw
Read Moreకొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు నోటిఫికేషన్ : జూన్ 6వ వరకే గడువు
కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కొత్త బార్ల అండ్ రెస్టారెంట్లకు జూన్ 6 వ తేది వరక
Read Moreసింగరేణిలో కొత్త గనులు తీసుకురావాలి: ప్రభుత్వానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి
మంచిర్యాల జిల్లా: సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వి
Read Moreఆగ్రో రైతు సేవ కేంద్రాల్లోనే విత్తనాలు కొనాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించా
Read Moreమునుగోడును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, వెలుగు : విద్యుత్ పనుల అభివృద్ధి కోసం రూ.34 కోట్లు మంజూరు చేసి మునుగోడును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె
Read Moreఇంటర్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఇంటర్అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. అడ్మిషన్ల పక్రియపై మంగళవారం స
Read Moreధాన్యం సేకరణలో జాప్యం వద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
ఆర్మూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవ
Read More