లేటెస్ట్

16 పాక్ యూట్యూబ్ చానళ్ల నిషేధం..

ఇండియానే దాడిచేసిందన్నట్టుగా బీబీసీ హెడ్డింగ్.. భారత్ సీరియస్ వార్నింగ్ న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ తరువాత రెచ్చగొట్టే, తప్పుదోవ ప

Read More

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్​వేపై కారు పల్టీ.. వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ప్రమాదం

గండిపేట, వెలుగు: ఆరాంఘర్​వైపు వెళ్తున్న కారును పీవీఎన్ఆర్​ఎక్స్ ప్రెస్​వేపై వెనుకగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఆ వేగానికి ముందు వెళ్తున్న కారు పల్టీ

Read More

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేతలు​ డిమాండ్

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : రాష్ట్రంలో ఆరేండ్లుగా రూ. 8,258 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ అధ్యక్ష్య, కార్యదర్శి

Read More

తోడల్లుడిని హత్య చేసిన వ్యక్తి.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

పెద్దపల్లి, వెలుగు: ఓ వ్యక్తి తన తోడల్లుడిపై కత్తితో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్&zwnj

Read More

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలి .. ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతల డిమాండ్​

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి ములుగు, వెలుగు: కేంద్రం ఆపరేషన్​కగార్​ను వెంటనే ఆపాలని  ఆదివాసీ, దళిత, గిరిజన, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ

Read More

రైతు ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలంలో ఘటన

పెన్‌‌పహాడ్‌‌, వెలుగు: పంట ఎండిపోయిందన్న బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌&zw

Read More

అట్రాసిటీ కేసులు పెండింగ్ ​ఉంచొద్దు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్​అట్రాసిటీ కేసులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష ని

Read More

నేటి తరానికి ఆకర్షణ ఆదర్శం.. యూఎస్ కాన్సుల్ జనరల్ ​జెన్నిఫర్​లార్సన్

పద్మారావునగర్, వెలుగు: చిన్న వయస్సులోనే వరుసగా ఓపెన్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తూ చిన్నారి ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోందని హైదరాబాద్​లోని యూఎస్​

Read More

వరంగల్​ సభలో కేసీఆర్ ​ఒక్క నిజం మాట్లాడలే.. స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ విమర్శ

వికారాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన కేసీఆర్.. వరంగల్​సభలో అబద్ధాలు, అసత్యాలు చెప్పారని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కు

Read More

రూ. 250 కోట్లతో 104 కొత్త సబ్​స్టేషన్లు : సీఎండీ వరుణ్​రెడ్డి

భీమదేవరపల్లి,వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్లతో 104  కొత్త 33/11కేవీ సబ్​స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్​ సీఎండీ కర్ణాటి వరుణ

Read More

మహిళా సాధికారతే ప్రభుత్వాల లక్ష్యం.. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ​విజయ రహత్కార్

మొదటి మహిళా జన్ సున్వాయికి 60 కేసుల దరఖాస్తులు  30 ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కారం పద్మారావునగర్, వెలుగు: బాధిత మహిళలకు మహిళా క

Read More

కిక్కిరిసిన ఎములాడ.. కోడె మొక్కుల కోసం బారులు దీరిన భక్తులు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ

Read More

నా భూమిని అమ్ముకుని.. చిన్న కొడుకు చూస్తలేడు .. ఆర్డీవో ఆఫీసు ఎదుట వృద్ధురాలు ఆందోళన

న్యాయం చేయాలని వినతిపత్రం అందజేత తొర్రూరు, వెలుగు: నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదు. ఇబ్బందులు పెడుతుండు. నా రెండెకరాల భూమిని అమ్ముకుండు. ఆ భ

Read More