
లేటెస్ట్
హిందుపూర్ లో బాలకృష్ణ గెలుపు
సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు. అనంతపురం జిల్లా హిందుపూర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ
Read Moreచంద్రబాబుకు అమిత్ షా కౌంటర్
ఏపీ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబుకు బీజేపీ చీఫ్ అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు విపక్షాలను ఏకం చేయడానికి చాలా కృషి చేసారని, ఈ కష్టం ఆ
Read Moreమెజారిటీ స్థానాల్లో గెలిచాం: కేటీఆర్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి మెజార్టీ
Read Moreఇది దేశ ప్రజల విజయం: అమిత్ షా
ఢిల్లీ లోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆ పార్టీ నేత అమిత్ షా మాట్లాడారు. పార్టీ భయట ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికలలో NDA ను గ
Read Moreసీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గ రాజీనామాను ఆయన గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్ ఇ.ఎస్. ఎల్. నరసి
Read Moreకంగ్రాట్స్ మోడీ… శాంతికోసం కృషిచేద్దాం : ఇమ్రాన్ ఖాన్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గెలుపుపై పాకిస్థాన్ స్పందించింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్రమోడీ, ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు పాకిస్థాన్ ప్రధానమ
Read Moreతెలంగాణ లోక్ సభ ఎంపీలు వీరే
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్ధులు వీరే. 1 మెదక్:-కొత్త ప్రభాకర్ రెడ్డి…టీఆర్ఎస్ 2 వరంగల్:- పసునూరి దయాకర్ …. టీఆర్ఎస్ 3
Read Moreఅమేథీలో రాహుల్ గాంధీ ఓటమి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 24,404 ఓట్ల తేడాతో
Read Moreబీజేపీకి పెరిగిన 10శాతం ఓటింగ్
గత లోక్ సభ ఎన్నికల కంటే ఈ సారి 10 శాతం ఓటింగ్ ను పెంచుకుంది బీజేపీ. దీంతో ఏకంగా.. 300 లోక్ సభ సీట్లు గెలుచుకోబోతుంది. దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్
Read Moreమోడీకి, బీజేపీకి రాహుల్ అభినందనలు : రాజీనామాకు రెడీ!
లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ ఆఫీస్ లో మీ
Read More6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఇవాళ సాయంత్రం ప్రజలతో మాట్లాడారు. దేవుడి దయ, జనం ఇచ్చిన చల్లని ద
Read Moreపులివెందులలో 90వేల మెజారిటీతో గెలిచిన YS జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై వ
Read Moreచెల్లని రూపాయి నేనా.? నీ కూతురా.? : కోమటిరెడ్డి
యాదాద్రి: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన విజయం సాధించారు. భువనగిరి ప్రజలు తనను ఎంపీ అభ్యర్థిగా గెల
Read More