
లేటెస్ట్
రామోజీ మనవరాలి పెళ్లిలో సీఎం కేసీఆర్
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మనవరాలి పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దివంగత సుమన్- భార్య విజయేశ్వరిల కూతురు కీర్తి సోహన – వినయ్ ల పెళ్లి
Read More7 సీట్లలో పోటీ చేస్తూ ప్రధాని పదవిపై ఆశలా?: యడ్యురప్ప
ఎల్ కే అద్వానీలా రాజకీయాల నుంచి తప్పుకోనన్న మాజీ ప్రధాని దేవేగౌడ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప. దేవేగౌడ ప్రధాని కావాలన
Read Moreకాసేపట్లో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : కాసేపట్లో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ , నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీస్ లో స్టేట్ ఎ
Read Moreపాండ్య, రాహుల్ కు చెరో రూ.20లక్షల జరిమానా
మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ లకు బీసీసీఐ అంబుడ్స్ మన్ డీకే జైన్ జరిమానా విధించింది. ఇద్దరు చెరో రూ. 20 లక్షల ఫైన
Read Moreఎన్నికల కమీషన్ తీరు బాధాకరం: తులసీరెడ్డి
కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరి పెను ప్రమాదకరంగా మారిందని కాంగ్రెస్ నేత, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా స
Read Moreనన్ను ఇందిరా గాంధీజీతో పోల్చవద్దు : ప్రియాంక గాంధీ
కేరళ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ… కేరళ వయనాడ్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం మనంతవాడీ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు
Read Moreబొమ్మ తుపాకీతో హల్ చల్ చేసిన గీతం స్టూడెంట్
వైజాగ్ : ఇంజినీరింగ్ విద్యార్థి తుపాకీతో హల్ చల్ చేసిన సంఘటన వైజాగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఎండాడ-రుషికొండ రోడ్డుపై ఆగి ఉన్న కారును బైకుపై వస్తున్
Read More3 సబ్జెక్టుల్లో ఫెయిల్: ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
జగిత్యాల:ఇంటర్ పరీక్షలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట్ గ్
Read Moreవర్మ స్టైల్లో “టైగర్ కేసీఆర్” బయోపిక్ ఫస్ట్ లుక్
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీర్ తో సంచనం సృష్టించిన ఈ డేరింగ్ డైరెక్టర్ ఇప్పుడు సీఎం కేసీఆర్
Read Moreచంద్రబాబుకు జగన్ బర్త్ డే విషెస్
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షల
Read Moreప్రజలను మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారు : కుమారస్వామి
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ పై ప్రజలను మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి. తానే పాక్ బార్డర్ వెళ్లి బాంబులు వేసి వచ్చినట
Read More3 గంటలకు పరిషత్ ఎన్నికల షెడ్యూల్
స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిర
Read Moreఇన్సూరెన్స్ క్లెయిమ్ సంగతి తెలుసుకోవచ్చు ఈజీగా
జూలై నుంచి ఈ సదుపాయం ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా కూడా వివరాలివ్వాలి బీమా కంపెనీలకు ఐఆర్ ఏ ఆదేశం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ను ఎలా పరిశీలిస్తారో, ఎం
Read More