
లేటెస్ట్
రాయచూర్ లో సంచలనం.. యువతి సజీవ దహనం!
కర్ణాటకలోని రాయ్ చూర్ లో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి హత్య సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 15న ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఏప్రిల్ 16న రాయ్ చూర్ శివారులో
Read Moreరోడ్డు ప్రమాదంలో గాయపడిన మురళీ మోహన్ కోడలు
సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శంషాబాద్ దగ్గర్లో ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఆమె
Read Moreఅద్దింట్లో ఆర్టీఏ ఆఫీసు…ఇబ్బందుల్లో వాహనదారులు
హైదరాబాద్ లోని కూకట్ పల్లి రవాణా శాఖ కార్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీఏ కార్యాలయ
Read More‘గుడ్’ ఫ్రైడే సందేశమిదే.
ఓపినియన్ :బి.జోసెఫ్ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సర్వశక్తిమంతుడైన ఆయన ఈ భూమిపై అన్ని సౌకర్యాలను సృష్టించి, వాటిని వాడుకొని బుద్ధిమంతులుగా ఉండాల
Read Moreవారంలో ప్రమోషన్.. లంచం తీసుకుంటూ దొరికిన FRO
₹4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్వో వేములవాడ, వెలుగు: పై అధికారి ‘లంచం’ మాటున దాక్కున్నాడు. మహిళా అధికారిని ముందుపెట్టి తతంగం నడిపించాడు. వా
Read More“ఈ ఏడాది మనదే కావాలి బ్రదర్”
న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు పడ్డ టీమిండియా క్రికెటర్లు హార్దిక్
Read Moreఈ 20న మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం
Read More‘చౌకీదార్ చోర్ హై’ ప్రచారానికి ఈసీ బ్రేక్
న్యూ ఢిల్లీ: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఈసీ షాకిచ్చిం ది. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చేస్తున్న ‘చౌకీదార్ చోర్ హై’ పోలింగ్ క్యాంపెయ
Read Moreఏనుగు బీభత్సం…ఐదుగురు వ్యక్తులు మృతి
ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఒకే కుటుంబంలోని నలుగురిపై ఈ ఏనుగు దాడి చేసింది. వీరిలో మహిళ, ఇద్దరు చి
Read Moreహార్దిక్ పటేల్ చెంప చెళ్లుమంది
పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కు అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ గుజరాత్ సురేంద్ర నగర్ లోని బహిరంగ సభలో హార్దిక్ మాట్లాడుతుండగా… ఓ
Read More146 కిలోల బంగారం సీజ్
ముసద్దీలాల్ జువెలర్స్ కు చెందిన రూ.82.11 కోట్ల విలువైన 145.89 కిలోల బంగారాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ , విజయ
Read More‘స్థానిక’ నేతల వేతన ఖర్చు రూ. 645 కోట్లు
స్థానాల పెంపుతో ఏటా రూ.30 కోట్ల అదనపు భారం హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో పంచాయతీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు పెరిగాయి..చాలా మంది నేతలకు పదవ
Read More