లేటెస్ట్
ఆదివారం ఆగమాగం: చికెన్ తినేందుకు భయపడుతున్న జనం
చికెన్ తినేందుకు భయం మండుతున్న మటన్ ధర ముక్కలేకుండానే ముద్ద? పప్పు చారు.. పచ్చిపులుసే గతి హోటళ్లలో తగ్గిన బిర్యానీ సేల్స్ హైదరాబాద్: ఆ
Read MoreV6 DIGITAL 15.02.2025 EVENING EDITION
రాహుల్ తో భేటీలో ఏం మాట్లాడారో చెప్పేసిన సీఎం ఒక్క అక్షరం తేడాతో మేఘా ఖాతా నుంచి 5 కోట్లు మాయం అలా అయితే మేం ఒప్పుకోం అంటున్న బండి సంజయ్ ఇ
Read Moreఅమ్మాయి చేతిలో చిత్తుగా ఓడినా సిగ్గు రాలేదా..? ఎర్రబెల్లిపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న అమ్మాయి చేతిలో ఓడిపోయినా ఇంకా సిగ్గు రాలేదా అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస
Read Moreరష్యా హ్యాండిచ్చింది.. ఆర్మీని రంగంలోకి దించే సమయం ఆసన్నమైంది: ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందనుకునే లోపే మళ్లీ రెండు దేశాల మధ్య వేడి రాజుకుంటుంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నివారిస్తానని యూఎస్ అధ్యక్ష పదవి చేపట
Read MoreICC ODI rankings: నెంబర్ 1 జట్టుగా ఛాంపియన్ ట్రోఫీలో అడుగు పెట్టనున్న టీమిండియా
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో నెంబర్ వన్ జట్టుగా రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీలో
Read Moreమస్తాన్ సాయి క్రిమినల్ హిస్టరీ ఇదే: సాఫ్ట్వేర్ నుంచి డ్రగ్స్, బ్లాక్ మెయిలింగ్ వరకు..
మస్తాన్ సాయి.. గత 20 రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఇతగాడి పేరెత్తితే.. సినీ ఇండస్ట్రీతో పరిచయమున్న కొందరు అమ్మాయిలు, మహిళలు గజగజ వణుకుతున్న
Read Moreచిరంజీవి "విశ్వంభర" సినిమాలో మెగా మేనల్లుడు గెస్ట్ రోల్ చేస్తున్నాడా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. ఈ సినిమాకి బింబిసారా మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ అయ
Read Moreబీజేపీ కుల గణన చేస్తే.. తన కులం ఏంటో రాహుల్ గాంధీ చెప్తారు కదా: పీసీసీ చీఫ్ మాస్ కౌంటర్
హైదరాబాద్: ప్రధాని మోడీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ కామెంట్స్కు బీజేపీ నేతలు
Read Moreకేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడంతో కేబినెట్ విస్తరణ కోసమేనని ఊహాగానాలు వినిపించాయి. మంత్రి పదవులు ఆశిస్తోన్న
Read MoreChampions Trophy 2025: కోహ్లీ, రోహిత్, జడేజాలకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా భారత క్రికెట్ లో ప్రస్తుతం అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. వీరి వయసు 35 దాటడం.. పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో వీర
Read Moreజైలుకు పోతమంటున్న జపాన్ తాతలు!
ఆ తాత రోడ్డు పక్కన పార్క్ చేసిన సైకిల్ ని ఏస్కోని రయ్యిన పోయిండు. అది జూసిన ఓనర్ వెంటపడ్డడు. ఆ తాత దొరకలే. 'నా సైకిల్ దొంగ ఎత్తుకపోయిండు' అని
Read Moreకులగణనలో ఒక్క తప్పు లేదు.. మోదీ కులంపై నేను చెప్పిందే కిషన్ రెడ్డి చెప్పారు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కుల గణన, సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత.. మీడియాతో చిట్ చా
Read Moreమహా కుంభమేళాను పొడిగించాలా.. యూపీ సర్కార్కు మాజీ CM రిక్వెస్ట్ ఎందుకు..?
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతోన్న మహా కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వాన్ని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అ
Read More












