
లేటెస్ట్
వరంగల్జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్
జనగామ అర్బన్/ వర్ధన్నపేట, వెలుగు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు పలుచోట్ల కార్డెన్ సెర్చ్నిర్వహించారు. మంగళవారం జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీల
Read Moreఆగస్ట్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. అవేంటో ఓ లుక్కేయండి..!
ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సర్వీసులపై కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల్లోపు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను
Read Moreహక్కుపత్రంలో ఉన్నంత వరకే సాగు : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాచలం,వెలుగు : గ్రామసభలు నిర్వహించి భూములను సర్వే చేసి డీఎల్సీ సమావేశంలో ఆమోదించిన తర్వాతే పోడు వ్యవసాయం చేసుకోవడానికి హక్కు పత్ర
Read Moreకంపుకొడుతున్న కుభీర్ గవర్నమెంట్ ప్రైమరీ హాస్పిటల్
కుభీర్లోని గవర్నమెంట్ ప్రైమరీ హాస్పిటల్ చుట్టూ నీరు నిల్వ ఉండి కంపుకొడుతోంది. హాస్పిటల్ పక్కనున్న మురికి కాల్వపై కొందరు అక్రమంగా రేకుల షెడ్లు వేసుకున
Read Moreభద్రాచలంలో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ వరద భద్రాచలం,వెలుగు : భద్రాచలం గోదావరి మంగళవారం ఉదయం 6 గంటల కు మరోసారి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాదహ
Read Moreప్రణాళికబద్ధంగా రుణమాఫీ అమలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్/ఆదిలాబాద్టౌన్/భీమారం, వెలుగు: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన రెండో విడత రుణమాఫీ పథకాన్ని జిల్లాలో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామ
Read Moreమంచిర్యాల గంజాయి ముఠా అరెస్ట్
రెండు కిలోల సరుకు స్వాధీనం.. నలుగురి రిమాండ్ మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వే స్టేషన్సమీపంలో మంగళవారం నలుగురు సభ్యులు గల గంజాయి ముఠాను పోల
Read Moreవరద బాధితులకు డ్రోన్ తో లైఫ్ జాకెట్లు
సుజాతనగర్, వెలుగు : వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్లతో లైఫ్ జాకెట్లు అందించేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యం
Read Moreకడెం ప్రాజెక్టు గేట్లలో లీకేజీ
వృథాగా పోతున్న నీరు కడెం,వెలుగు: నిర్మల్జిల్లా కడెం ప్రాజెక్టుకు మళ్లీ లీకేజీ బెడద మొదలైంది. ఇటీవలే రూ.9.27 కోట్ల వ్యయంతో కడెం ప్రాజెక్టు గేట
Read Moreకొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో .. కూలింగ్ టవర్ల కూల్చివేత
పాల్వంచ,వెలుగు: పాల్వంచలో ఆరు దశాబ్దాల కిందట నిర్మించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) కూలింగ్ టవర్లను బుధవారం అధ
Read Moreసెల్ఫోన్ దొంగలకు కానిస్టేబుల్స్ సహకారం
అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట, వెలుగు: దేశంలోని వేర్వురు ప్రాంతాల్లో సెలఫోన్లు చోరీ చేసి, విదేశాలకు తరలిస్తున్న జార్ఖండ్,
Read Moreజగదాంబిక హుండీ ఆదాయం రూ.10.05 లక్షలు
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ జగదాంబిక మహంకాళి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. బోనాలు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 5, 6, 7 పూజల్లో పాల్గొన్న
Read Moreకొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన
ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో మంగళవారం కొత్త క్రిమినల్ చట్టాలపై ఎక్స్ పర్ట్ టాక్ ప్రోగ్రామ్ న
Read More