లేటెస్ట్

అంగన్​వాడీ టీచర్​పై పెట్రోల్ ​పోసి నిప్పంటించిండు

ఆస్తి తగాదాల నేపథ్యంలో మరిది కొడుకు హత్యాయత్నం  కవర్ ​సంచుల్లోపెట్రోల్ ​తెచ్చి పోసిండు ఖమ్మం జిల్లా   దెందుకూరులో ఘటన  మధిర

Read More

శామీర్ పేటను  విలీనం చేస్తే ఉద్యమిస్తాం : సుదర్శన్

బీజేపీ మేడ్చల్​ జిల్లా నాయకులు హెచ్చరిక శామీర్ పేట, వెలుగు: శామీర్ పేట పంచాయతీని తూముకుంట మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఎంపీ ఈటల రాజేందర్​ఆధ్వర

Read More

కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ

దంచి కొడుతున్న వానలు  పొంగి పోర్లుతున్న సింగీతం రిజర్వాయర్​ పోచారం ప్రాజెక్టులోకి పెరిగిన వరద  కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జి

Read More

హిమాచల్ ప్రదేశ్లో కుండపోత.. 19 మంది గల్లంతు

 హిమాచల్ ప్రదేశ్ లోని  సిమ్లా జిల్లా రాంపూర్ లో భారీ వర్షాలు పడుతున్నాయి.  సమేజ్ ఖాడ్ ప్రాంతంలో వరదలకు   19 మంది గల్లంతయ్యారు. &nb

Read More

మహేశ్ బ్యాంక్ చైర్మన్‌‌‌‌, ఎండీ ఇండ్లల్లో ఈడీ సోదాలు

నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం   హైదరాబాద్, వెలుగు: ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ మన

Read More

కోర్టులో హాజరుపర్చేందుకు లంచం .. రిటైర్డ్‌ డీసీఆర్‌‌బీ ఇన్‌స్పెక్టర్‌‌కు ఐదేండ్ల జైలు 

తీర్పు చెప్పిన కరీంనగర్‌‌  ఏసీబీ స్పెషల్‌ కోర్టు 2013లో వాంకిడి పీఎస్​ సీఐగా ఉండగా పట్టివేత  కరీంనగర్ క్రైం, వెలుగు

Read More

అంగన్​వాడీలు అప్ గ్రేడ్..జిల్లాలో మొత్తం 788 సెంటర్లు

తాజాగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా డెవలప్ చేసేందుకు సర్కారు చర్యలు మొదటి విడతలో 227 కేంద్రాల్లో సదుపాయాలు మౌలిక వసతులతోపాటు పెయింటింగ్ పనులు రెం

Read More

తక్కువ టికెట్ రేట్స్‌‌‌‌‌‌‌‌తో బడ్డీ చిత్రం

అల్లు శిరీష్ హీరోగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజ

Read More

బీర్ల లారీని ఢీ కొట్టిన ఉల్లిగడ్డల లారీ .. క్యాబిన్​లో ఇరుక్కుని డ్రైవర్ ​మృతి

40 బీర్ల కాటన్లు, 25 శాతం ఉల్లిగడ్డలను లూటీ చేసిన  వాహనదారులు విజయవాడ జాతీయ రహదారిపై  5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చౌటుప్పల్, వె

Read More

పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం

ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్ ఆవిష్కరణ ఖైరతాబాద్​,వెలుగు: అవినీతి, నేర చరిత్ర లేని సమాజం కోసం నిరంతరం కష్టపడే జర్నలిస్టులు రాజకీ

Read More

కాంగ్రెస్​లోకి రమ్మనడమే నేను చేసిన తప్పా?

నేను ఏ పార్టీకి మోసం చేయలేదు: సబితా ఇంద్రారెడ్డి మహిళలందరినీ సీఎం రేవంత్ అవమానించారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ అవమానించి వెళ్లగొట్టా

Read More

ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు28 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 28 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సర్కారు, ప్రైవ

Read More

కాల్ రేట్లు ఇండియాలోనే తక్కువ

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ఫోన్​ కాల్‌ రేట్లు భారత్​లోనే ఉన్నాయని టెలికాం మినిస్టర్ జ్యోతిరాద

Read More