న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతుల వల్ల హైవేల్లోని టోల్ ప్లాజాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అన్నదాతల ఆందోళనల వల్ల సుమారుగా ప్రతి రోజు రూ.1.8 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. కొన్ని టోల్ ప్లాజాలను నిలివివేశామని, యూజర్ల నుంచి టోల్ రుసుమును వసూలు చేయలేకపోతున్నామని తెలిపారు. రైతుల నిరసనల వల్ల పంజాబ్, హర్యానాతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో గత డిసెంబర్ నుంచి టోల్ కలెక్షన్స్ను నిలిపివేశారు.
రైతుల నిరసనలతో టోల్ ప్లాజాలకు కోట్లలో నష్టం
- దేశం
- February 12, 2021
లేటెస్ట్
- వెస్ట్ బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్పై ఐదేళ్ల నిషేధం
- సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు
- Sreemukhi: ఫొటోషూట్లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్
- ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
- జగన్ నవరత్నాలకు పోటీగా కేఏ పాల్ దశరత్నాలు..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- 10 ఏళ్ల పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారు : మంత్రి పొన్నం
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం