ఏలూరు: ప్రేమజంటపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధరామాల పర్యాటక కేంద్రంలో ఈ దారుణం జరిగింది. టూర్ కు వచ్చిన ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని ఏలూరు ప్రభుత్వ హస్పిటల్ కి తరలించారు. బాధితులు భీమడోలు మండలం అజ్జవారిగూడెం వాసులని పోలీసులు తెలిపారు. యువతిపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు పోలీసులు. బౌద్ధరామాలు ఉన్న చోటు అటవీప్రాంతం కావడంతో అక్కడ జనసంచారం తక్కువగా ఉండటంతో ఈదాడి జరిగి ఉండవచ్చని చెప్పారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.
ప్రేమజంటపై దాడి..యువతి మృతి
- ఆంధ్రప్రదేశ్
- February 25, 2019
లేటెస్ట్
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
- Nagarjuna In Coolie: కూలీకి సపోర్ట్గా కింగ్.. ఇది కదా క్రేజీ కాంబో అంటే!
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
- BCCI: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ కావలెను.. అర్హతలివే
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!