మహబూబ్ నగర్
పులుల జతకు వేళాయే.. 3 నెలల పాటు ఏటీఆర్ లోకి నో ఎంట్రీ
అమ్రాబాద్, వెలుగు: పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, ఇతర వన్యప్రాణులు సంతానోత్పత్తికి సమయం ఆసన్నమైంది. దీంతో ఎన్టీసీఏ సూచన మేరకు జులై 1 నుంచి సెప్టెంబర్
Read Moreగవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసిన్రు
మరికల్/నాగర్కర్నూల్టౌన్/ఆమనగల్లు, వెలుగు: సర్కారు బడులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏబీవీపీ హాస్టల్ విభాగ్ రాష్ట్ర కన్వీనర్ నవీన్రెడ్డి ఆరో
Read Moreమోడీ చేతుల్లో దేశం సురక్షితం..కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం సురక్షితంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు. సో
Read Moreబీఆర్ఎస్కు షాక్..కాంగ్రెస్ లోకి అసంతృప్త నేతలు
వనపర్తి/నాగర్కర్నూల్, వెలుగు: పెద్ద సంఖ్యలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీ వంచన చేరడంతో అధికార పార్టీ నేతల
Read Moreపాలమూరుకు ఐటీ కంపెనీలు రాలే! టవర్ ప్రారంభించి 50 రోజులైనా ఒక్కటీ తీసుకురాలే...
పాలమూరుకు ఐటీ కంపెనీలు రాలే! టవర్ ప్రారంభించి 50 రోజులైనా ఒక్కటీ తీసుకురాలే... మహబూబ్నగర్, వెలుగు : వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు
Read Moreపిల్లలను పంపకుంటే టీచర్ వేరే బడికి!
పిల్లలను పంపకుంటే టీచర్ వేరే బడికి! ‘ఒకే ఒక్కడి బడి’ని విజిట్ చేసిన ఎంఈవో ప్రభుత్వ బడికి పంపించాలని పేరెంట్స్కు వినతి గండ
Read Moreఇష్టారాజ్యంగా అగ్రిమెంట్లు..రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయీస్ ఆఫీసర్ల కుమ్మక్కు
గద్వాల, వెలుగు: రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు కుమ్మక్కై సీఎంఆర్ వడ్లను ఇష్టానుసారంగా దింపేసుకుంటున్నారు. అగ్రిమెంట్లు లేకుండా, ష్యూర
Read Moreబలిదానాల తెలంగాణను..బర్బాద్ చేసిండు
కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతే: జేపీ నడ్డా బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస్ సమితి టీఆర్ఎస్ పేరు మార్చినంత మ
Read Moreకేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమాగం : జేపీ నడ్డా
ఎంతోమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడితే ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాగుర్
Read Moreమత్స్య సహకార ఎన్నికల్లో రాజకీయం.. రాజకీయ ఒత్తిడితో రిజల్ట్ ప్రకటించలే
గద్వాల, వెలుగు: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారు. ఇద్దరు లీడర్ల ఆధిపత్యం కోసం ఎన్నికలు జరిగినా రిజల్ట్
Read Moreదళితులు జాగృతం కావాలి
నారాయణపేట, వెలుగు: దళితులు జాగృతం అయితేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని హైందవ పీఠాధిపతులు, ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంల
Read Moreవాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా:డీకే అరుణ
గద్వాల, వెలుగు: నడిగడ్డలోని వాల్మీకీలు ఏకమై మీటింగ్ పెడితే, కేంద్ర మంత్రితో ఎస్టీ జాబితాలో చేర్పించడంపై స్పష్టమైన హామీ ఇప్పిస్తానని బీజేపీ జాతీయ
Read Moreసొంత ఇంటి కోసం..పేదల అగచాట్లు
వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ అర్హులందరికీ ఇండ్లు రాకపోవడంతో గ్రామాల్లో తీవ్ర
Read More












