హైదరాబాద్, వెలుగు : ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆయన కూతురు వెన్నెల విజ్ఞప్తి చేశారు. బుధవారం సెక్రటేరియెట్లో బీసీ సంక్షేమ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన డిమాండ్ను మంత్రికి వివరించారు. జనవరి 31న గద్దర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున వెన్నెల పోటీ చేసిన విషయం తెలిసిందే.
గద్దర్ జయంతిని అధికారికంగా చేయండి : వెన్నెల
- హైదరాబాద్
- January 18, 2024
లేటెస్ట్
- May Day : కార్మికులు అంటే ఎండలో పని చేసేవాళ్లే కాదు.. కంప్యూటర్ ఉద్యోగులు కూడా..!
- Good Health : చల్లటి నీళ్లు తాగుతున్నారా.. కొవ్వు పేరుకుపోతుంది.. చాలా డేంజర్..!
- Summer Special : మామిడిపండ్లలో ఎన్ని రకాలో.. ఎన్ని రుచులో.. మిస్ కాకుండా తినండి..!
- దబిడి దిబిడే : బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న పాకిస్తాన్ సూపర్ నటి..
- AA పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారు: మంత్రి పొన్నం
- LSG vs MI: 24 లక్షల భారీ జరిమానా.. డేంజర్ జోన్లో హార్దిక్ పాండ్య
- అవినీతి నిరూపిస్తే పాలిటిక్స్ వదిలేస్త.. ఎమ్మెల్యే వివేక్ సవాల్
- పరిశ్రమలు తెచ్చి.. ఉద్యోగాలు కల్పిస్త: గడ్డం వంశీకృష్ణ
- కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి
- మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో డెబిట్ కార్డు,సర్వీస్ ఛార్జీల మోత
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు