దారుణం.. ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

దారుణం.. ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

కర్నూలు నగరంలోని బండిమెట్టలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూలు బయట ఆడుకుంటున్న బాలికను సైకిల్ పై తీసుకెళ్లిన ఆ నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు ఖాజా మోయుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో  పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వన్ టౌన్ పీఎస్ ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేస్తున్నారు.