గత ప్రభుత్వ హయాంలో రూ.38వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో చంద్రబాబు, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనపై ప్రశ్నోత్తరాల సమయంలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విదేశీ పర్యటనలతో లాభం ఎంత వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు తిరిగినట్లు ఇతర రాష్ట్రాల సీఎంలు తిరగలేదన్నారు. అలాంటి రాష్ట్రాలకు కూడా పెట్టుబడులు వచ్చాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సీఎంలు విదేశీ పర్యటనలకు వెళ్లారని మనం విన్నామా? అని ప్రశ్నించారు. ఐటీ కోసం తిరిగినట్లు తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదే అని అన్నారు. కంప్యూటర్ కూడా వాళ్లే కనిపెట్టినట్లు టీడీపీ ప్రభుత్వం చెబుతోందని, చంద్రబాబు వెళ్లడం కారణంగానే పరిశ్రమలు వచ్చాయని గొప్పగా చెబుతున్నారని విమర్శించారు. పరిశ్రమ పెట్టాలని గతంలో వైఎస్ కోరారని కియా మోటార్స్ ప్రతినిధులే చెబుతున్నారన్నారు. ఆరోజు వైఎస్ఆర్ చేసిన విజ్ఞప్తి మేరకే కియా మోటార్స్ పెట్టామని చెప్పారన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
బాబు విదేశీ పర్యటనలతో లాభం ఎంత వచ్చింది : బుగ్గన
- ఆంధ్రప్రదేశ్
- July 15, 2019
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్