న్యూఢిల్లీ: చండీగఢ్లోని మారియట్ హోటల్లో యాక్టర్ రాహుల్ బోస్ ఆర్డర్ ఇచ్చిన రెండు అరటిపళ్లకు జీఎస్టీతో కలసి 442 రూపాయలు వసూలు చేయడం ఎంత వైరలైందో గుర్తుందికదా. ఇప్పుడు ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ కూడా ఇలాగే చేసింది. ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన రెండు గుడ్లకు జీఎస్టీతో కలుపుకొని రూ.1,700 వసూలు చేసింది. ఒక ఆమ్లెట్కు కూడా ఇంతే వసూలు చేశారు. దీంతో ఆయన బిల్లును ఫొటో తీసి ట్విటర్లో పెట్టగా వైరల్ అయింది. ‘‘ఆ కోడి రెండు గుడ్లతోపాటు బంగారమూ పెట్టిందా ? ఆ కోడి చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా?’ అంటూ జోక్స్ వేశారు. దీని మీద ఫోర్ సీజన్స్ హోటల్ నోరెత్తలేదు. రాహుల్ బోస్ నుంచి జీఎస్టీ వసూలు చేసిన మారియట్ హోటల్కు రూ.25 వేల ఫైన్ వేశారు కదా మరి ఫోర్సీజన్స్ను ఏం చేస్తరో!
రెండు గుడ్లకు జస్ట్ 1700 రూపాయలే!
- బిజినెస్
- August 12, 2019
లేటెస్ట్
- CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
- కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ నాకివ్వండి.. కేసీఆర్ కు జలగం సుధీర్ విజ్ఞప్తి
- కూటమి మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
- కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే.. ఆగమైపోతాం.. తస్మాత్ జాగ్రత్త:హరీష్ రావు
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- పులివెందులలో జగన్ కు లక్ష మెజారిటీ ఖాయం... భారతి
- మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సేవింగ్ స్కీం..తక్కువ టైంలో ఎక్కువ వడ్డీ
- బంగారు తెలంగాణ కాదు.. నిరుద్యోగ తెలంగాణ: గడ్డం వంశీకృష్ణ
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!