కరీంనగర్ : బ్యాంకు నుంచి రూ. 15 లక్షలు డ్రా చేసుకొని వెళ్తుండగా.. దొంగలు బ్యాగ్ను లాక్కుని పరారయ్యారు. ఈ ఘటన సోమవారం కరీంనగర్లో జరిగింది. స్థానిక సాయివాణి ఆర్ఎంసీ కంపెనీలో పనిచేస్తున్న రామగిరి చంద్ర ప్రకాశ్, బోడ మల్లారెడ్డి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని బ్యాంక్లో రూ. 15లక్షలు డ్రా చేశారు. మల్లారెడ్డి బైక్ నడుపుతుండగా చంద్రప్రకాశ్ క్యాష్ బ్యాగ్ పట్టుకుని వెనుక కూర్చున్నారు. పద్మనాయక కల్యాణ మండపం దగ్గరకు రాగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి వారిని అడ్డుకొన్నారు. డబ్బులున్న బ్యాగ్ను లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
డబ్బులున్న బ్యాగ్ను లాక్కొని క్షణాల్లో పరార్
- కరీంనగర్
- September 6, 2022
లేటెస్ట్
- అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు
- సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు
- మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్
- ఎప్సెట్లో పూలే గురుకుల విద్యార్థుల హవా
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
- కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి
- ఎమ్మెల్సీ పోలింగ్ రోజు హాఫ్ డే లీవ్ ఇవ్వాలి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!