మెదక్

జాబ్ ఇప్పిస్తానని నమ్మించి.. రూ. 46 లక్షలు కాజేశారు

నిరుద్యోగులే టార్గెట్ గా ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. జాబ్ ఇప్పిస్తామంటూ వారివద్ద నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి వార్తలు

Read More

90 కిలోమీటర్ల మేర గుంతలు, బురదే..ఎలా వెళ్లేది

    మెదక్​జిల్లాలో 90 కిలోమీటర్ల మేర గుంతలు, బురదే..     అధ్వానంగా మారిన గ్రామీణ ప్రాంతాల రోడ్లు   

Read More

రైతులను ఆదుకునేందుకు రూ.500 కోట్లు సరిపోవ్​: ఎమ్మెల్యే రఘునందన్ రావు

జిన్నారం, వెలుగు:  రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు బీఆర్​ఎస్​ సర్కారు ప్రకటించిన రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చ

Read More

నర్సాపూర్ పై బీసీ లీడర్ల ఫోకస్..  అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచేందుకు పోటాపోటీ

మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్​ జిల్లాలోని నర్సాపూర్​ టికెట్​పై బీసీ లీడర్లు స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఆయా

Read More

మెదక్ కలెక్టరేట్ కు పోవాలంటే కష్టాలే.. 

 మెదక్, వెలుగు : మెదక్​ కలెక్టరేట్​కు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు. అడుగుకో గుంత దర్శనమిస్తోంది. మెదక్ –-చేగుంట మెయిన్​ రోడ్డు నుంచి

Read More

ఎమ్మెల్యే వల్లే హుస్నాబాద్​లోకి నీరు : చాడ వెంకట్​రెడ్డి

    సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి హుస్నాబాద్, వెలుగు : ​ ఎమ్మెల్యే సతీశ్​​ వల్లే హుస్నాబాద్ పట్టణంలోకి వరద నీ

Read More

పల్లె దవఖానాలు పెట్టి.. ఉత్తగనే ఉంచుతన్రు! 

 మెదక్ ​జిల్లాలో ప్రజలకందని సత్వర వైద్య సేవలు మెదక్/కౌడిపల్లి/చిలప్​చెడ్, వెలుగు : గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించాలని ప్

Read More

బురదలో దిగబడ్డ అమ్మ ఒడి వాహనం.. అర కిలోమీటర్ ​నడిచిన బాలింత

మెదక్ ​జిల్లా రెడ్యా తండా పరిధిలో ఘటన  ట్రాక్టర్ కట్టి 102 వెహికిల్‌ ను  బయటకు లాగిన  తండావాసులు మెదక్ (శివ్వంపేట), వె

Read More

సదాశివపేటలో టమాటలు చోరీ...ఇనుప గ్రిల్స్​ వంచి

     10 బాక్సుల విలువ రూ.40 వేలు సదాశివపేట, వెలుగు: టమాట ధరలు పెరిగిపోవడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని మార్కెట్​లో దొంగలు

Read More

స్కూల్​ ఆవరణలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లా జిన్నారం పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం  ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి ఓ గుర్తుతెలియని మహిళ ఆడ శిశు

Read More

గజ్వేల్ లో కేసీఆర్ కు డిపాజిట్ దక్కకుండా చేస్తం..: జితేందర్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి అన్నారు. స

Read More

టమాటాల చోరీ.. 8 కూరగాయల ట్రేలు ఎత్తుకెళ్లిన దుండగులు

టమాటాల చోరీ..  8 కూరగాయల ట్రేలు ఎత్తుకెళ్లిన దుండగులు సదాశివపేట మార్కెట్​లో ఘటన సంగారెడ్డి : సదాశివపేట మార్కెట్​లో అర్ధరాత్రి టమాటాల

Read More

ఐడీపీఎల్, హెచ్ఎంటీ భూములను కాపాడండి : గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ బీజేపీ నాయకులు గవర్నర్‌ తమిళి సైను రాజ్ భవన్ లో కలిశారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన విలువైన భూములను స్థాని

Read More