మెదక్

బీఆర్ఎస్​ పార్టీ లీడర్లకే దళిత బంధు ఇస్తున్నరంటూ ఆందోళన

సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లిలో సర్పంచ్, ఎంపీపీ దిష్టిబొమ్మల దహనం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కేసీఆర్​ దిష్టిబొమ్మతో శవయాత్ర   కొండ

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట్ లో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి

Read More

తల్లడిల్లిన తూప్రాన్... గద్దర్ సొంతూరు కంటతడి

మెదక్/తూప్రాన్, వెలుగు:  గద్దర్ మరణ వార్త తెలిసి ఆయన సొంతూరు మెదక్ జిల్లాలోని తూప్రాన్ తల్లడిల్లుతున్నది. ప్రజా ఉద్యమాలకు గొంతుకైన తన బిడ్డ ఇక లే

Read More

ఆందోళనలు.. అరెస్టులు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు : దళితబంధు అర్హులకే ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వద్ద హైవేపై కాంగ్రెస్​ నేతలు ఆందోళనకు దిగారు. దళితబంధు కోసం అర్

Read More

‌‌‌‌‌‌‌మిషన్​ ఇంద్రధనుష్’​ను సక్సెస్​ చేయాలి: కలెక్టర్ డాక్టర్​​ శరత్​

కంది, వెలుగు :  జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో  సక్సెస్​ చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కల

Read More

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే వరకు పోరాడుతాం: రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాల, వెలుగు : అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్​ కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటాలు ఆగవని జేఏసీ చైర్మన్​డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​ స్పష్

Read More

రోడ్డు వేయాలంటూ ధర్నా

మెదక్ (శివ్వంపేట), వెలుగు :  రోడ్డు వేయాలంటూ మెదక్ ​జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద శుక్రవారం వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భ

Read More

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

సంగారెడ్డి జిల్లా నల్లంపల్లిలో ఘటన  రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఓ భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల

Read More

స్కూటీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు వలస కూలీలు మృతి

కౌడిపల్లి, వెలుగు: మెదక్​జిల్లాలో ఎదురుగా వచ్చిన స్కూటీని ఓ కారు ఢీకొట్టడంతో ఇద్దరు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసలు తెలిపిన వివరాల ప్రకా

Read More

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​కు మహర్దశ

    ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్      ‘అమృత్ భారత్’ కు జహీరాబాద్, వికారాబాద్, తాండూర

Read More

అక్కరకు చేతికందని జీపీఎఫ్​..! ఏడాదిన్నరగా పార్ట్ ఫైనల్ పైసలు, జీపీఎఫ్​ లోన్లు వస్తలే

ప్రభుత్వ ఆంక్షలతో ట్రెజరీల్లో బ్రేక్​ రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా పెండింగ్​ వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎదురుచూపు నేడు జడ్పీ ఆఫ

Read More

డబుల్​ బెడ్రూం ఇల్లు కోసం బస్సు కిందపడ్డడు

పుల్కల్, వెలుగు :  సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు రాలేదని మనస్తాపంతో శుక్రవారం  ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు

Read More

జాబ్ ఇప్పిస్తానని నమ్మించి.. రూ. 46 లక్షలు కాజేశారు

నిరుద్యోగులే టార్గెట్ గా ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. జాబ్ ఇప్పిస్తామంటూ వారివద్ద నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి వార్తలు

Read More