మెదక్

భార్య ఆత్మహత్యాయత్నం ఉరేసుకుని భర్త ఆత్మహత్య

మెదక్​, వెలుగు: భార్యాభర్తల మధ్య గొడవతో భార్య శానిటైజర్​ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, భర్త ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్

Read More

భర్త ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు బిడ్డలతో కలిసి భార్య సూసైడ్

కుటుంబంలో గొడవలే కారణం మెదక్ ​జిల్లాలో విషాదం  మెదక్, వెలుగు: ఆత్మహత్యాయత్నం చేసిన భర్త దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా..

Read More

రేపు శంకర్​పల్లికి సీఎం కేసీఆర్​

కొండకల్ రైల్వే కోచ్ ​ఫ్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శంకర్​పల్లి,  వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం కొండకల్​ గ్రామంలో

Read More

కొల్లూరు డబుల్‌ ఇండ్ల ప్రాజెక్టు ఆసియాలోనే పెద్దది

రేపు సీఎం కేసీఆర్‌‌ చేతుల మీదుగా ప్రారంభం: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల

Read More

దుబ్బాకలో ‘కొత్త’ రాజకీయం..ఎంపీకి ఎమ్మెల్యే టికెట్‌

ఓ మీటింగ్‌లో ఎమ్మెల్యేగా గెలిపించాలన్న మంత్రి హరీశ్‌రావు కొత్తను వ్యతిరేకిస్తున్న పలువురు అసంతృప్త నేతలు  మరోవైపు తమ పరిస్థితి ఏ

Read More

అశ్లీల ఫొటోలు, వీడియోలతో ఎర 

యువకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు అరెస్ట్​ సిద్దిపేట రూరల్, వెలుగు: అశ్లీల ఫొటోలు, వీడియోలు ఎర చూపి యువతను మోసం చేస్తున్న సైబర్​ కేట

Read More

భగీరథ నీళ్లొస్తలేవని ట్యాంక్ ఎక్కిన సర్పంచ్

    సిద్దిపేట జిల్లా అయినాపూర్​లో సర్పంచ్​, గ్రామస్తుల ఆందోళన కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఆయిన

Read More

పేదల భూముల్లోంచి.. కాలువ అలైన్​మెంట్

చేర్యాలలో ఎమ్మెల్యే కూతురి భూమిని కాపాడేందుకు ఆఫీసర్ల యత్నం పేదల భూములు,  ఓపెన్​ ప్లాట్లకు ఎసరు వివాదస్పదమవుతున్న పెద్ద చెరువు మత్తడి నీళ్

Read More

ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృషి : మంత్రి హరీశ్‌రావు

ఖైదీల్లో మార్పును తీసుకువచ్చి.. సత్ప్రవర్తనతో బయటకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జైళ్లలో ఉన్న ఖైదీలకు మానసిక పరివర్తన త

Read More

నా భూమి సంగతి అంతేనా... చాడను వెంటాడుతున్న సమస్య

భూమి సమస్య అనగానే ధరణి వెబ్ సైటే గుర్తొస్తది. అయితే అంతకంటే ముందు నుంచే చాలా భూ సమస్యలు ఉన్నా వాటికీ ధరణి పరిష్కారం చూపిస్తుందని కేసీఆర్ చాలా ఆశలుపెట్

Read More

చేర్యాల ఎంపీడీవో వేధిస్తుండు

ఎంపీపీకి పంచాయతీ కార్యదర్శుల ఫిర్యాదు చేర్యాల, వెలుగు: చేర్యాల ఎంపీడీవో తమకు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంప

Read More

పట్టా మార్పిడి ఎందుకు చేస్తలేరు?

సిద్దిపేట రూరల్, వెలుగు: చనిపోయిన తమ భర్తల పేరిట ఉన్న పట్టాలను తమ పేరుపై ఎందుకు చేయడం లేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్‌కు చెందిన మహిళల

Read More

చట్టపరమైన చర్యలు తీసుకుంటం..తహసీల్దార్ హెచ్చరిక

కంది, వెలుగు :  ఇసుక అక్రమ ఫిల్టర్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కంది తహసీల్దార్​ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం కంది మండలంలోని బ్యాత

Read More