శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా, బోమై ప్రాంతంలో శనివారం సాయంత్రం టెర్రరిస్టులు ఓ పౌరుడ్ని కాల్చి చంపారని అధికారులు తెలిపారు. బాధితుడిని ఇష్ఫాక్ అహ్మద్ నజర్గా గుర్తించామని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టుల దాడిలో తీవ్రమైన బుల్లెట్ గాయాలవడంతో నజర్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ను కొనసాగిస్తున్నామని, మిలిటెంట్స్ను పట్టుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫైరింగ్ జరిగిన ఏరియాను చుట్టుముట్టిన పోలీసులు.. టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు.
టెర్రరిస్టుల దాడిలో సిటిజన్ మృతి
- దేశం
- June 7, 2020
లేటెస్ట్
- KKR: నరైన్ నవ్వడు, నవ్వలేడు.. అదొక మిరాకిల్: ఆండ్రీ రస్సెల్
- Koratala Siva: ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసేలా..దేవర ప్రత్యేకంగా నిలుస్తుంది
- T20 World Cup 2024: కోహ్లీ కోసం ప్లాన్ సిద్ధంగా ఉంది.. వరల్డ్ కప్ మ్యాచ్పై బాబర్
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం : నడ్డా
- V6 DIGITAL 06.05.2024 EVENING EDITION
- మే 7న ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- ఎమ్మెల్యే కారును ఢీకొన్న బైకు
- IPL 2024: రోహిత్కు వెన్నునొప్పి.. సన్రైజర్స్తో పోరుకు అనుమానమే!
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- పోతురాజు దినేష్ ఇక లేరు
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా