రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. అయితే వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం మొదటి విడతలో జిల్లా కేంద్రమైన సిద్ధిపేట- మందపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డీఎక్స్ఎన్ పరిశ్రమ దగ్గర ఉన్న క్యాంపులో ఉన్న 360 మందికి , నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ దగ్గర క్యాంపులోని 320 మంది, అదే విధంగా గజ్వేల్ పట్టణ శివారు ముట్రాజ్ పల్లి క్యాంపులో 680 మందికి, మర్కుక్ లోని క్యాంపులో 300 మందికి, తునికి-బొల్లారం క్యాంపులో 600 మందికి మొదటి విడతగా ఏర్పాటు చేసిన క్యాంపులో ఆయన స్వయంగా వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 రూపాయల నగదును అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టు సైట్లలో మొత్తంగా పని చేసే 10 వేల 300 మంది వలస కార్మికులు ఉన్నారని అందరికీ అందజేస్తామని మంత్రి హరీశ్ చెప్పారు.
వలస కూలీలకు బియ్యం, నగదు అందజేసిన మంత్రి హరీశ్
- తెలంగాణం
- March 31, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- బెంగళూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఉల్లిపాయతో బీపీని కంట్రోల్ చేయొచ్చా?..పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే..
- హంతకుడు ఎవరు..? : హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్ హత్య
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- మాధవిలత పై దాడికి యత్నం.... ఎంఐఎం నాయకులపై కేసు నమోదు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి