దేశంలో మోడీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని..అగ్నిపథ్ నిరసనలు అందుకు నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయమాటలతో మోడీ చేస్తున్నారని..ప్రజల సంక్షేమం మరచి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నూతన విద్యుత్ సంస్కరణలు విద్యుత్ సంస్థలకు ఉరితాళ్లేనని వ్యాఖ్యానించారు. రైతు చట్టాలపై పోరాడిన రైతులు ఇప్పుడు కేంద్ర విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు. ప్రజాగ్రహం దృష్ట్యా అగ్నిపథ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ మాట్లాడేది జాతీయత చేసేది చేసేది దేశద్రోహం అని విమర్శించారు.
దేశంలో మోడీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది
- తెలంగాణం
- June 18, 2022
లేటెస్ట్
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి
- దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్