దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు

దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు

దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తున్నారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. హరిహర కళా భవన్ లో తెలంగాణ దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. దళిత బంధు ద్వారా  వచ్చిన పది లక్షలు ఎలా వినియోగించుకున్నారో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు మంత్రులు. 

మరిన్ని వార్తల కోసం

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్