బైక్ పై హల్ చల్ చేసిన ఎమ్మెల్యే రోజా

బైక్ పై హల్ చల్ చేసిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు: టూవీలర్స్ వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రోజా. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పుత్తురులో పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. ట్రాఫిక్ రూల్స్ ని అందరు పాటించాలన్నారు.

వేగంకన్నా ప్రాణం మిన్న అని వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ పెట్టుకుని కొద్ది దూరం బైక్ నడిపి హల్ చల్ చేశారు ఎమ్మెల్యే రోజా.

See Also: MBBS స్టూడెంట్ దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి..

See Also: 8 ఏళ్లుగా బాధపడుతున్న పులికి వరల్డ్ రికార్డ్ సర్జరీ

See Also: పనిచేయకుంటే పదవులను ఊడదీస్తాం