వరదలతో హైదరాబాద్ గల్లీల్లో జనాలు ఇబ్బంది పడుతుంటే టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. దళితులకు ఇవ్వడానికి భూములు లేవంటూనే ఎలా వేలం వేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు లేవంటూనే.. వేల ఎకరాలు వేలం వేస్తుందన్నారు. టీఆరెఎస్ ను గద్దె దించాలన్నారు. రాష్ట్రం భూముల్ని.. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుందన్నారు. దళితులకు సీఎం పదవి ఇవ్వకుండా.. వరంగల్ నుంచి ఇద్దరు దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చిన కేసీఆర్.. మళ్లీ గుంజుకున్నాడన్నారు. ఏ ప్రభుత్వమైనా పథకాలను రాష్ట్రవ్యాప్తంగా, అందరికి అమలు చేస్తది కానీ.. దళిత బంధు హుజురాబాద్ ఎన్నిక కోసమే అన్నట్లు సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. దళితబంధు 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నారు.
గల్లీల్లో జనాల అవస్థలు .. ఢిల్లీలో టీఆర్ఎస్ సంబురాలు
- తెలంగాణం
- September 4, 2021
లేటెస్ట్
- బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి
- పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- Aadujeevitham Box Office: ఆడుజీవితం ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
- కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది
- సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు : హరీష్ రావు
- రంగ పంచమి ప్రాముఖ్యత ఏంటి.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...
- ఇళ్లల్లో తినేది కంటే.. పారేసేదే ఎక్కువ : రోజూ 100 కోట్ల ప్లేట్ల భోజనం వేస్ట్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
- ఫోన్ ట్యాపింగ్ పై టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు : దేశంలో ఫస్ట్ తెలంగాణలోనే
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్