వీడియో: రేవంత్ రెడ్డికి చెప్పులు గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే సీతక్క

వీడియో: రేవంత్ రెడ్డికి చెప్పులు గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే సీతక్క

రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగోరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. అయితే నాలుగోరోజు పాదయాత్ర మొదలుకావడానికి ముందు ఆయనను ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిశారు. ఆయనకు సీతక్క పెయిన్ రిలీఫ్ ఇచ్చే కొత్త చెప్పులను గిఫ్ట్‌గా ఇచ్చారు. వాటిని వేసుకొని చూసిన రేవంత్ రెడ్డి.. చెప్పులు బాగున్నాయన్నారు. కేంద్రం తెచ్చిన అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రాజీవ్ రైతు భరోసా పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు.

For More News..

కెనాల్‌లో పడ్డ కారు.. ఇద్దరు మృతి

ట్రంకు పెట్టెలో ఎముకల గూడులా మారిన అస్థిపంజరం..

ఒకే ట్యూషన్‌కు వెళ్లిన 91 మంది విద్యార్థులకు కరోనా