ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఆధ్వర్యంలో తన ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేసి.. మూడు వాయిస్ లని మీడియాకు వదిలారన్నారు నందకిషోర్. ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని.. ఇంతకీ సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి నాగచైతన్యకి పంపించింది ఎవరని నందకిషోర్ ప్రశ్నించారు. దీని వెనక రాధా కిషన్ రావు టీం ఉందని అనుమానం ఉందన్నారు. తనపై అక్రమ కేసుల పెట్టి రాధా కిషన్ రావు తనని వేధించినట్లుగా నందకిషోర్ వెల్లడించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీసీపీని కోరినట్లుగా తెలిపారు. తన ఫోన్ ను, ఎమ్మెల్యేల ఫోన్ లని ట్యాపింగ్ చేయమని ఆదేశాలిచ్చింది ఎవరు ? వారిని బయట పెట్టాలని నందకిషోర్ డిమాండ్ చేశారు.
నా ఫోన్ కూడా ట్యాప్ అయింది.. నందకిషోర్ కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్
- April 3, 2024
లేటెస్ట్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
- బురఖా తీయించి ఓటర్లను చెక్ చేసిన మాధవీలత
- రష్యా ఆయిల్ దిగుమతితో రూ.2.07 లక్షల కోట్లు ఆదా
- అర్బన్ ఓటర్ లిస్టును సంస్కరించాలి : కిషన్రెడ్డి
- ఏప్రిల్లో 11 నెలల దిగువకు రిటైల్ ఇన్ఫ్లేషన్
- ఓటేసేందుకు వచ్చి ముగ్గురు మృతి
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు