సికింద్రాబాద్, వెలుగు: ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 17వ తేదీ వరకు ఆయా రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 15 వరకు లింగంపల్లి-- – హైదరాబాద్, 16 వరకు ఫలక్ నుమా– సనత్ నగర్, 17 వరకు ఉందానగర్–- లింగంపల్లి, -ఫలక్నుమా–- లింగంపల్లి స్టేషన్ల మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి ఆయా తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
17 వరకు పలు రూట్లలో ..ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- హైదరాబాద్
- June 15, 2023
లేటెస్ట్
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- కేఎఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని ప్రభుత్వానికి లేఖ
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- SreeLeela: స్టార్ హీరోతో శ్రీలీల ఐటమ్ సాంగ్..ఈ జోడీ డ్యాన్స్ నంబర్తో మోతమోగాల్సిందే!
- ఓర్నాయనో.. రోడ్డుపై ట్రక్ టైరు ఊడింది.. విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టి.. ఆ తరువాత..
- నన్ను అరెస్ట్ చేస్తారంట.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- V6 DIGITAL 29.04.2024 EVENING EDITION
- మోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
- గాంధీభవన్ లో ముగ్గురికి ఢిల్లీ పోలీసుల సమన్లు
- సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్