ముంబై: డ్రగ్స్ కేసులో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్తోపాటు రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలసిందే. శనివారం నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లో వీరు పాల్గొన్నారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ మొబైల్ ఫోన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. శనివారం దీపికను ఆరు గంటల పాటు ఎన్సీబీ ప్రశ్నించింది. టేలెంట్ మేనేజర్ జయా సాహా, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా ఫోన్లను కూడా ఎన్సీబీ సీజ్ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే ఈ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నలుగురు హీరోయిన్ల స్టేట్మెంట్స్ను రికార్డు చేసినట్లు అధికారులు చెప్పారు.
డ్రగ్స్ కేసు: నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్
- టాకీస్
- September 27, 2020
లేటెస్ట్
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
- స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
- పంజాగుట్టలో కేఏపాల్పై చీటింగ్ కేసు నమోదు
- టీఎస్ పీజీఈసెట్ పరీక్ష వాయిదా
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్