తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఓడిపోతారని అన్నారు సినీ నటుడు మోహన్ బాబు. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరణ్రెడ్డి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన టీడీపీ పాలనపై విమర్శలు చేశారు. “విద్యాసంస్థలు పెట్టి.. నాణ్యమైన చదువులు చెప్పి మాత్రమే మేం డబ్బులు సంపాదించాం. అక్రమంగా నయాపైసా కూడబెట్టలేదు. జగన్ పై విమర్శలు చేసేముందు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓటుకు నోటు కేసులో పారిపోయింది చంద్రబాబే. మామను మోసం చేసి టీడీపీని చెప్పుచేతల్లోకి తీసుకున్నాడు. చంద్రబాబుకు విలువలు లేవు. ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలిచి.. ముఖ్యమంత్రి కావడం ఖాయం” అని చెప్పారు మంచు మోహన్ బాబు.
ఓటుకు నోటు కేసులో బాబు పారిపోయారు: మోహన్ బాబు
- ఆంధ్రప్రదేశ్
- April 8, 2019
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో