యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూర్ మండల కేద్రంలోని ఓ భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బురద పొలంలోనే కర్రలతో ఒక వర్గంపై మరొక వర్గం దాడికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం మోటకొండూర్ లోని ఓ వ్యవసాయ పొలంలో జరిగింది. సర్వే నెంబర్ 296 విస్తీర్ణం 1-19 కుంటల భూమి నాదంటే నాదంటూ ఘర్షణకు దిగారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా రాడ్లు, కర్రలతో కొట్టడంతో స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. అన్యాయంగా ఆడవారిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో భూ వివాదం.. మహిళలపై దాడి
- తెలంగాణం
- August 31, 2020
లేటెస్ట్
- ఇఫ్కో చైర్మన్గా రెండోసారి దిలీప్ సంఘాని,, వైస్ చైర్మన్గా బల్వీర్ సింగ్
- గంగాదేవి భూమిపైకి ఎలా వచ్చింది.. ఎప్పుడు వచ్చింది.. పురాణాల్లో ఏముంది..
- లోక్ సభ ఎన్నికలు.. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్
- తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- పార్వతీ దేవి సోదరి ఎవరో తెలుసా.. ఆమె ఎప్పుడు పుట్టింది..
- ఢిల్లీలో పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
- వీడియోలు: స్పోర్ట్స్ బైక్పై జంట రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న SP
- గంగా సప్తమి ఎప్పుడు.. ఆరోజున ఏంచేయాలో తెలుసా..
- BIGBEN Cinemas Amma: ఆర్జే శ్వేత దర్శకత్వంలో అమ్మ మూవీ..ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వస్తున్న పెళ్లి చూపులు మేకర్స్
Most Read News
- స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- మాల్దీవుల నుంచి భారత సైన్యం వెనక్కి ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది?
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్