సీఎం కేసీఆర్ హిందూ జాతికే అవమానం: అర్వింద్

సీఎం కేసీఆర్ హిందూ జాతికే అవమానం: అర్వింద్

సీఎం కేసీఆర్ హిందూ జాతికే అవమానమన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. కేసీఆర్ కు హిందువుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించలేని కేసీఆర్,  దేశ సేవ చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.CAAకి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేస్తాననడం మూర్ఖత్వమన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధిక స్థానాలు గెలిపించిన ఓటర్లకు అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు.  రాష్ట్రంలో TRSకు బీజేపీనే ప్రత్యామ్నయం అన్నారు అర్వింద్.