గ్రేటర్ సిటీలో ఆదివారం సద్దుల బతుకమ్మతో పాటు దాండియా సంబురాలు ఘనంగా జరిగాయి. అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి చౌరస్తాలో ఆదివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ, దాండియా వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు.
కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్చీఫ్గెస్టులుగా హాజరై దాండియా ఆడారు. బండ్లగూడ జాగీర్లోని రాంకీ ట్రంక్విల్లాస్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.