ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?.. జగన్ జల దోపిడికి కేసీఆర్ మద్దతు

ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?.. జగన్ జల దోపిడికి కేసీఆర్ మద్దతు

కృష్ణా జలాల అక్రమ తరలింపును ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ మండి పడ్డారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. జగన్  నీటి దొంగతనానికి కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. సంగమేశ్వరం నుంచి ఏపీకి నీటిని తరలిస్తే… మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయన్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతల పవర్ ప్రాజెక్టులు నష్టపోతాయన్నారు. అడవిలో దీక్ష చేస్తామంటే పోలీసులు అరెస్టులు చేయటం, అక్రమ నిర్భందాలు విధించటం సరికాదన్నారు.

see more news

24 గంటల్లో 204 కరోనా మరణాలు..2 లక్షలకు చేరువైన కేసులు

కంట్రోల్‌ చేయకపోతే ఆర్మీని దింపుతా