సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా వచ్చేలా కృషి చేస్తాం

సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా వచ్చేలా కృషి చేస్తాం

వచ్చే ఎన్నికల్లో మంత్రి సత్యవతి రాథోడ్ ఓడిపోవటం ఖాయమన్నారు ఎంపీ సోయం బాపూరావు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న సత్యవతి రాథోడ్ కేసీఆర్ దగ్గర మార్కులు సంపాదించుకునేందుకు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమ్మక్క- సారక్క జాతరకు జాతీయ హోదా వచ్చేలా కృషి చేస్తామన్నారు. జీవో నంబర్ 371 తో ఉద్యోగుల ప్రాణాలు పోతున్నాయని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు సోయం బాపూరావు.

మరిన్ని వార్తల కోసం:

మనసులు గెలిచిన శివకార్తికేయన్

వారం మొత్తం పడిన కష్టం మరచిపోవాలంటే..