హైదారాబాద్ కాచిగూడలోని మున్నూరు సంఘం భవన్ లో ఆదివారం మున్నూరు సంఘం ఎన్నికలు జరిగాయి. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరిగాయన్నారు ప్రముఖ మెజీషియన్ సామల వేణు. బరిలో 18 మంది నిలిచారని, కేవలం ముగ్గురు మిగలగా.. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ జరిగిందన్నారు. పుట్టిన కులంలో కులానికి, మనుషులకు సేవ చేయడం అదృష్టం. ఒకేరోజు ఎన్నికలు ప్రకటించి అదే రోజు నామినేషన్లు, ఎన్నికలు జరుగుతున్నాయని సంఘం నాయకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
సినిమాల్లో నారదుడి పాత్రను వక్రీకరించడం బాధాకరం