త్రిపుర: ఢిల్లీతోపాటు పలు సిటీల్లో నిర్మించిన మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఈ.శ్రీధరన్ బీజేపీలో చేరారు. మెట్రోమ్యాన్గా పేరు గడించిన శ్రీధరన్.. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. బీజేపీలో తాను చేరినందున పార్టీపై కేరళ ప్రజలకు పూర్తి విశ్వాసం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి సంసిద్ధతతో ఉన్నానని.. తనను సీఎంగా ఉండాల్సిందిగా బీజేపీ అధిష్టానం కోరిందన్నారు. తాను పార్టీలో చేరడంతో ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరిగిందని, అవి ఓట్లుగా మారుతుయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని పేర్కొన్నారు.
కేరళలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
- దేశం
- February 27, 2021
లేటెస్ట్
- టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్
- టెక్నాలజీ : మల్టిపుల్ యాప్లు ఒకేసారి డౌన్లోడ్
- టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..
- కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు
- ఇన్స్పిరేషన్ : మిల్స్ నుంచి ఫ్యాషన్స్ వరకు..
- తమాషా ఫొటోలు.. లోతైన అర్థాలు!
- ప్రచారానికి డబ్బుల్లేవని పార్టీ టికెట్ తిరిగిచ్చేసింది
- మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?
- హైదరాబాద్ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్
- బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్