దేశం
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి అనుచిత పోస్ట్..భగ్గుమంటున్న నెటిజన్లు
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియువా చేసిన వివాదాస్పద ట్వీట్ పై వివాదం కొనసాగుతోంది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాల్దీవుల మంత్రి చ
Read More24 గంటల్లో 756 కరోనా కేసులు .. 889 మంది డిశ్చార్జ్
వరుసుగా మూడో రోజు దేశంలో 700కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 756 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో &n
Read Moreలోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. జనవరి 13 నుంచి మోదీ దూకుడు
లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. 2024 జనవరి 13నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలల ప్రచారం మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. బీహార్
Read Moreఢిల్లీ స్కూల్స్: శీతాకాల సెలవులు పొడిగింపు
దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఈక్రమంలో ఇప్పటికే శీతాకాలం సెలవులను పొడిగించారు. అయితే మరోసారి స్కూళ్లకు శీతాకాలం సెలవులను పొ
Read Moreవీళ్లది మామూలు స్కెచ్ కాదుగా.. ఐఫోన్లు ఆర్డర్ పెట్టారు.. ఆ తరువాత..
గుజరాత్కు చెందిన ఓ గ్యాంగ్ హైదరాబాద్ వ్యాపారీకి టోకరా వేసింది. భారీ సంఖ్యలో ఐ ఫోన్లు కావాలని జగదీష్ మార్కెట్లోని ఓ సెల్ ఫోన్ల దుకాణాన్ని ఎ
Read Moreబ్లడ్ బ్యాంకులకు డీసీజీఐ హెచ్చరిక: రక్తానికి డబ్బులు వసూలు చేయొద్దు
బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రులకు డీసీజీఐ సీరియస్ హెచ్చరిక జారీ చేసింది. ప్రాసెసింగ్ ఫీజు తప్పా అదనంగా డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశించింది. డ్రగ్ కంట్రోలర్
Read Moreఅయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారో తెలుసా...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య పేరు మారుమోగిపోతుంది. జనవరి 22న అయోధ్యలో అత్యంత వైభవంగా శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు భారత ప్రభుత్వం
Read Moreరామ మందిర ప్రాణప్రతిష్ఠ: 7వేల కిలోల 'రామ్ హల్వా' చేయనున్న నాగ్పూర్ చెఫ్
అయోధ్యలోని రామాలయ మహాసంప్రోక్షణ మహోత్సవానికి కౌంట్డౌన్ ప్రారంభం అయింది. ఈ తరుణంలో నాగ్పూర్ చెఫ్ విష్ణు మనోహర్ అయోధ్యలో 7వేల కిలోల 'రామ
Read Moreరామాలయ శంకుస్థాపన : రామాయణ కాలం నాటి మొక్కలు నాటేందుకు కసరత్తు
జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలకు అయోధ్య సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నగరమంతటా డెవలప్మెంట్ అథారిటీ రామాయణ కాలం నాటి మొక్కలు, అంతరించి
Read Moreప్రొ. కంచె ఐలయ్యకు 'మా జాతి సూర్యుడు'
అవార్డును ప్రదానం చేయనున్న కర్నాటక సీఎం సిద్ధరామయ్య హైదరాబాద్, వెలుగు : పలు పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రొఫెసర్
Read Moreపెళ్లి చేసుకోమన్నందుకు.. డెలివరీ ఏజెంట్ పై పెట్రోల్ పోసి.. నిప్పంటించిన మహిళ
ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఏజెంట్ను.. తనను పెళ్లి చేసుకోవాలని కోరిన మహిళ కాల్చి చంపినట్లు పోలీస
Read Moreజనవరి 20-25 వరకు ముస్లింలు ఇళ్లలోనే ఉండాలి : బద్రుద్దీన్ అజ్మల్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధ్యక్షుడు, లోక్సభ ఎం
Read Moreఇటలీలో ఇండియన్ స్టూడెంట్ మృతి.. స్వదేశానికి తీసుకురావాలని పేరెంట్స్ విజ్ఞప్తి
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ అనే భారతీయ విద్యార్థి ఇటలీలో మరణించాడు. అతను జనవరి 2న మరణించినట్టు పోలీసులు తెలిపా
Read More












