కరోనా బారినపడ్డ శరద్ పవార్

కరోనా బారినపడ్డ శరద్ పవార్

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. హోం ఐసోలేషన్ లో ఉండి డాక్టర్ల సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని శరద్ పవార్ కోరారు.

For more news

భూతల స్వర్గాన్ని తలపిస్తోన్న జమ్మూకశ్మీర్

ఆడుకుంటున్న పిల్లలపై మంత్రి కుమారుడి దారుణం