చండీగఢ్: కొండచరియలు విరిగి పడటంతో తొమ్మిది మంది చనిపోయిన ఘటన హరియాణాలో జరిగింది. హరియాణా, కిన్నావుర్ జిల్లాలోని సంగ్లా, చిత్కుల్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్కులా నుంచి సంగ్లాకు వెళ్తున్న టెంపోపై బండరాళ్లు పడ్డాయి. ఆ సమయంలో టెంపోలో ఉన్న 11 మందితోపాటు డ్రైవర్కు, రోడ్డు మీద వెళ్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన బ్రిడ్జితోపాటు సమీపంలోని ఇళ్లు కూడా పాడయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న కిన్నావుర్ పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొండచరియలు విరిగి పడి 9 మంది మృతి
- దేశం
- July 25, 2021
లేటెస్ట్
- మే 23న మళ్లీ మనం మూవీ సెలబ్రేషన్స్
- జూన్ 1న బంగ్లాతో ఇండియా వామప్
- సెమీఫైనల్లో సాత్విక్, అశ్విని జోడీలు
- మాకు ట్రయల్స్ వద్దు ప్రశాంతత కావాలి: మహిళా రెజ్లర్ల వినతి
- ఓజీ ఈజ్ బ్యాక్.. జులై చివరికల్లా పోర్షన్ కంప్లీట్
- అథ్లెట్లు డోపింగ్లో పట్టుబడితే కోచ్లకూ శిక్ష
- హిట్ లిస్ట్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన సూర్య
- బాక్సర్ పర్వీన్పై సస్పెన్షన్ వేటు
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి