నిజామాబాద్

దుబ్బతండాలో గడపగడపకు కాంగ్రెస్ : సుదర్శన్​రెడ్డి

ఎడపల్లి, వెలుగు: బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్​ఎస్టీ సెల్​ఆధ

Read More

ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? : షబ్బీర్​అలీ

కామారెడ్డి టౌన్, వెలుగు: అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ– పంచాయతీ ఆపరేటర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్ర

Read More

పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పిట్లం, వెలుగు: ఎమ్మెల్యే హన్మంత్​షిండే మంగళవారం పిట్లం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు.  

Read More

ఇందూరు జనగర్జన సక్సెస్.. మోదీ సభకు గా భారీగా తరలొచ్చిన రైతులు

ప్రాంగణమంతా జయజయ నినాదాలు  ఓపెన్​టాప్​జీప్​లో అభివాదం చేస్తూ వేదిక వద్దకు ప్రధాని  నిజామాబాద్, వెలుగు : ఇందూరు గడ్డ మీద మంగళవారం జ

Read More

ఒక్క చాన్స్​ ఇవ్వండి కేసీఆర్​ అవినీతిని కక్కిస్త : మోదీ

ఇందూరు జనగర్జన’ సభలో ప్రధాని మోదీ కేటీఆర్​ను సీఎం చేస్తానని కేసీఆర్​ నన్ను కలిసిండు ఇదేమన్న రాజరికమా..? మీరేమన్నా రాజులా అని తిరస్కరించిన

Read More

కుటుంబ సభ్యుల్ని ధనవంతుల్ని చేసుకోవడం తప్ప.. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు

తెలంగాణ  బీఆర్ఎస్‌ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి  పదవుల నుంచి కింద స్థాయి పద

Read More

కేంద్ర నిధులను బీఆర్ఎస్ సర్కార్ లూటీ చేస్తోంది : మోదీ

తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది బలిదాన

Read More

కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ నన్ను కల్సిండు

నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని..కేటీఆర్ ను సీఎం చేస్తానని తనతో చెప్పారని మోదీ తెలిపా

Read More

కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం : కిషన్ రెడ్డి

రైతుల సంక్షేమం, మేలు కోసం కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రె

Read More

మేం శంకుస్థాపనలే కాదు..పూర్తి కూడా చేస్తాం.. ఇదే మా వర్క్ కల్చర్

తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకే రామగుండంలో 800 మెగావాట్ల ఎన్టీపీసీని ప్రా

Read More

నిజామాబాద్లో ప్రధాని మోదీ చేసిన ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు ఇవే

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 3వ తేదీన  మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించారు. మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా

Read More

పసుపు బోర్డుతో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది : ఎంపీ అర్వింద్

నిజామాబాద్ : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ముంద

Read More

పసుపు రైతుల కల నెరవేర్చిన ఘనత మోదీదే : డీకే అరుణ

పసుపు రైతుల కల నెరవేర్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పసుపు రైతుల పక్షాన మోడీకి ధన్యవాదాలు తె

Read More